telugu navyamedia

ప్రోగ్రెస్

న్యూఢిల్లీలో నేటి నుంచి ఈనెల 20 వరకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్

navyamedia
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నేటి నుంచి (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని భారత్ మండపం ప్రధాన వేదికగా,