telugu navyamedia

ప్రాథమిక విద్య

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి: మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

navyamedia
రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల నాణ్యత, బాధ్యత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.