ప్రకాశం జిల్లా నరసింహపురంలో అతిపెద్ద తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటిస్తున్నారు. నరసింహపురంలో అతిపెద్ద తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేసారు. ఇది 12 ఎకరాల్లో రూ.1,290 కోట్లతో

