మల్నాడు డ్రగ్స్ కేసు: పోలీసు అధికారుల కుమారుల అరెస్ట్లు కలకలంnavyamediaJuly 15, 2025 by navyamediaJuly 15, 20250271 మల్నాడు రెస్టారెంట్లోని డ్రగ్స్ పార్టీ కేసులో మరో పోలీసు అధికారి కుమారుడు అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఏఆర్ డీసీపీ కుమారుడు మోహన్ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నారు. Read more