సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పోలవరం

