తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పు డు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉండేది: మాజీ సీఎం ఎన్.కిరణ్ కుమార్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని.. తాను ఇప్పటికీ అదే కోరుకుం టున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఎన్.కిరణ్ కుమార్రెడ్డి అన్నారు.

