telugu navyamedia

పీవోకే

పీవోకే తనకు తానే భారత్ లో భాగమని ప్రకటించుకునే రోజు దగ్గర్లోనే ఉంది: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

navyamedia
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) స్వాధీనంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని భారత్ లో కలిపేసుకోవడానికి ప్రత్యేకంగా యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.