telugu navyamedia

పివి సింధు

పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కుబా క్రిస్టిన్ పై విజయం సాధించింది పివి సింధు

navyamedia
పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్  లో  భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం

మలేషియా మాస్టర్స్ 2024 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సెమీఫైనల్లోకి డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రవేశించింది.

navyamedia
డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు శుక్రవారం ఇక్కడ జరిగిన మలేషియా మాస్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ హాన్ యూపై గట్టిపోటీతో సెమీఫైనల్‌కు చేరుకుంది.

ఒలింపిక్స్‌కు ముందు భారత షట్లర్లు లక్ష్య సేన్ మరియు పివి సింధులకు విదేశీ శిక్షణకు క్రీడా మంత్రిత్వ శాఖ మిషన్ ఒలింపిక్ సెల్ వారిద్దరికీ అయ్యే ఖర్చును భరించడానికి ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది.

navyamedia
భారత షట్లర్లు లక్ష్య సేన్ మరియు పివి సింధు ఒలింపిక్ సన్నాహాల్లో భాగంగా ఫ్రాన్స్ మరియు జర్మనీలలో శిక్షణ పొందనున్నారు. క్రీడా మంత్రిత్వ శాఖ మిషన్ ఒలింపిక్