రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీ పెన్షన్ల పండగే, దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రామానాయుడు అన్నారు. ప్రతి
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ జగన్ విలన్లా మారారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సినిమాల్లో విలన్ మాదిరిగా త్వరలోనే జగన్ కథ కూడా ముగుస్తుంది. పాలకొల్లులో జరుగుతున్న
పాలకొల్లు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం – కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి నిమ్మల – రాష్ట్ర ఆర్థిక
అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి ఘనత సాధించారు. అంతరిక్ష యానం అందరికీ