ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విశాఖ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 10.40 గంటలకు విశాఖ చేరుకుంటారు.
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి