నేడు నుండి ఆంధ్రప్రదేశ్ పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైనవి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి 16న

