కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు విపత్తు సహాయక నిధుల అదనపు సహాయంగా రూ. 341.48 కోట్లు విడుదల
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో

