telugu navyamedia

నారా లోకేశ్

అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ లో పర్యటించనున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈరోజు   ఉదయం వారు ఢిల్లీకి

అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటుకు శాసనమండలి ఆమోదం

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనితో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల

పవన్ కల్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను: మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ఐటీ,

రాష్ట్రంలో చేనేతరంగ అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేస్తున్నాము: మంత్రి నారా లోకేశ్‌

navyamedia
రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. పాఠశాల యూనిఫాంల తయారీ ఆర్డర్లలో కొంత శాతాన్ని చేనేత సహకార సంఘాలకు

శాసనమండలి లో మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ తీర్మానానికి మద్దతు ప్రకటించింన వైసీపీ

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు మంగళవారం అత్యంత వాడివేడిగా, నాటకీయ పరిణామాల మధ్య సాగాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చకు

‘ఒకే నగరం-ఒకటే సంబరం’ విజయవాడ ఉత్సవ్‌ కు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేశ్‌

navyamedia
‘ఒకే నగరం-ఒకటే సంబరం’ అనే నినాదంతో విజయవాడ ఉత్సవ్‌ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేశ్‌

మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ను అహ్వానించిన మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు

గ్రంథాలయాల అభివృద్ధిపై టార్గెట్ పెట్టుకుని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ప్రారంభిస్తాం: మంత్రి నారా లోకేశ్

navyamedia
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధిపై శాసనసభ సభ్యులు మండలి బుద్ద ప్రసాద్ ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి

కోయంబత్తూరు లో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేశ్

navyamedia
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కోయంబత్తూరు పర్యటనపై సోషల్ మీడియాలో స్పందించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో తనకు తమిళనాడు బీజేపీ

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో అద్భుతమైన స్థానంలో ఆంధ్రా యూనివర్సిటీ

navyamedia
ప్రతిష్ఠాత్మక ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏటా ప్రకటించే నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)

నేడు మంత్రి నారా లోకేశ్, ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ కానున్నారు

navyamedia
మంత్రి నారా లోకేశ్, ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ (రాధా) ఈరోజు సమావేశం అవుతున్నారు. సుమారు 11 నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ