telugu navyamedia

నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి వినూత్న బోధనా పద్ధతిని ప్రశంసించిన: మంత్రి నారా లోకేశ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తాజాగా, ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి వినూత్న బోధనా పద్ధతిని ప్రశంసించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్న ఆమెను

నేడు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

navyamedia
విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆమె

‘రీన్యూ’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 82,000 కోట్ల పెట్టుబడి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి తొలి భారీ విజయం దక్కింది. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ‘రీన్యూ’ (ReNew)

‘బిగ్ అన్వీల్’ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ,

నేడు మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన

navyamedia
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు

విజయవాడలో ‘వసంతం-2025’చేనేత, చేతివృత్తుల ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

navyamedia
విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో ఏర్పాటు చేసిన ‘వసంతం-2025’ చేనేత, చేతివృత్తుల ప్రదర్శనను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ బుధవారం

అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్ కర్మాగారానికి ఈ నెల భూమిపూజ చేయనున్నారు

navyamedia
పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో భారీ ముందడుగు వేసింది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్ (AM/NS) ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి

ఏపీతో భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నాము: మెల్‌బోర్న్ యూనివర్సిటీ వీసీ

navyamedia
ఏపీ అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతికత, నైపుణ్యాలను జోడించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెల్‌బోర్న్‌లోని

కర్నూలు విమానాశ్రయంలో ప్రధానికి సాదరంగా స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో కర్నూలు విమానాశ్రయానికి 9:55 గంటలకు చేరుకున్నారు. విమానాశ్రయంలో

అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ లో పర్యటించనున్నారు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈరోజు   ఉదయం వారు ఢిల్లీకి

అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటుకు శాసనమండలి ఆమోదం

navyamedia
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో కీలక ముందడుగు పడింది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీనితో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల