telugu navyamedia

నారా చంద్రబాబు నాయుడు

భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న టీచర్లు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (X) వేదికగా

నేడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనుంది

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఇవాళ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో సుమారు 30 అంశాల ఎజెండాగా కేబినెట్

నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు

navyamedia
తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మైలురాయిని చేరుకున్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్ల సర్వీసుల్లో కూడా స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయడానికి ఆమోదం తెలిపిన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పెద్ద ఎత్తున ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కేవలం సోమవారం

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీని ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది: రేవంత్ రెడ్డి

navyamedia
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీని ప్రపంచ ఐటీ కేంద్రంగా మార్చిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ

నేడు కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటించారు

navyamedia
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై

ఈనెల 10వ తేదీన శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో ‘మెగా పేరెంట్స్’ కార్యక్రమానికి హాజరుకానున్న చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10వ తేదీన శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోని కొత్తచెరువుకు రానున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తచెరువులో

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వర్ధంతుల సందర్భంగా నివాళులర్పించిన: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద వర్ధంతుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సేవలను, స్ఫూర్తిని స్మరించుకుంటూ సామాజిక మాధ్యమాల

నేటి నుండి రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ

విజయనగరం జిల్లాలో వందల కోట్ల రూపాయల వ్యయంతో పతంజలి ఆయుర్వేద సంస్థ ఏర్పాటు

navyamedia
ప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లాలో వందల కోట్ల రూపాయల వ్యయంతో

కర్నూలు జిల్లా సమీపంలో రిలయన్స్ సంస్థ భారీ పరిశ్రమ ఏర్పాటు, స్థానికులకు సుమారు 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా సమీపంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థకు అనుమతిస్తూ ఉత్తర్వులు