నేడు ఆంధ్రప్రదేశ్ జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లా నాయుడుపేట వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసి, వారితో గృహ ప్రవేశాలు చేయించారు. నేడు

