శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుపాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి అచ్చెన్నాయుడు
కోనసీమ జిల్లాలో 20 వేల ఎకరాల్లో వరి పంట నష్టం. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుపాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

