మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్నారు, ఆయన ఏపీలో మెడికల్ కాలేజీ నిర్మాణం గురించి జరుగుతున్న కథనాన్ని రాజకీయం చేయడానికి మాకవరం మెడికల్
వైసీపీ అధినేత జగన్కు నర్సీపట్నంలో నిరసన సెగ తగలనుంది. ఆయన తలపెట్టిన పర్యటనను అడ్డుకుని తీరుతామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు,