telugu navyamedia

నరేంద్ర మోదీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో జీఎస్టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది

navyamedia
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే

ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖుల టాలీవుడ్ అగ్ర నటుల నుంచి శుభాకాంక్షలు

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. మోహన్ భగవత్ తో

నేడు ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్: తొలి ఓటు వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

navyamedia
ఉప రాష్ట్రపతి ఎన్నిక కు పోలింగ్ మొదలైంది. పార్లమెంటు కొత్త భవనంలో ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు.

జీఎస్టీ తగ్గించడం పై కౌన్సిల్‌కు పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు

navyamedia
జీఎస్టీ కౌన్సిల్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఎంతటి ఒత్తిడి ఎదురైనా దేశ ప్రజలు, రైతుల ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: రాజ్‌నాథ్ సింగ్

navyamedia
అంతర్జాతీయ సంబంధాలలో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులు గానీ ఉండరని, కేవలం దేశ శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్

నేడు ఎన్డీఏ పక్షా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు

navyamedia
ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతుగా నిలవగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలు అందజేశారు

మోదీ సర్కార్‌ తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా వివక్ష చూపుతుంది: రేవంత్ రెడ్డి

navyamedia
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మోదీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేంద్రం యూరియా సరఫరా చేయకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మోదీకి మొదటి నుంచి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా

navyamedia
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీలో శుక్లా దేశానికి గర్వకారణమైన

ఏపీ లో సెమీకండక్టర్ తయారీ యూనిట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో రూ.4,600 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది, కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు

navyamedia
ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో

భారత్‌ శిలాజేతర ఇంధనంలో చారిత్రక విజయం – ఐదేళ్ల ముందే లక్ష్యం పూర్తి

navyamedia
భారత్‌ సరికొత్త రికార్డు సాధించింది. పెట్టుకున్న లక్ష్యాన్ని ఐదేళ్ల ముందుగానే సాధించి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది. ఇండియా మొత్తం 484.8 గిగా వాట్‌ స్థాపిత సామర్థ్యంలో 242.8