telugu navyamedia

నరేంద్ర మోదీ

ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది, కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు

navyamedia
ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో

భారత్‌ శిలాజేతర ఇంధనంలో చారిత్రక విజయం – ఐదేళ్ల ముందే లక్ష్యం పూర్తి

navyamedia
భారత్‌ సరికొత్త రికార్డు సాధించింది. పెట్టుకున్న లక్ష్యాన్ని ఐదేళ్ల ముందుగానే సాధించి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది. ఇండియా మొత్తం 484.8 గిగా వాట్‌ స్థాపిత సామర్థ్యంలో 242.8

ఎన్డీఏ హయాంలో వైద్య రంగం అభివృద్ధి – గత వైసీపీ పాలనను తీవ్రంగా విమర్శించిన మంత్రి సత్యకుమార్

navyamedia
 సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ఏపీలో వైద్యరంగంలో సంస్కరణలు తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్  ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.

ట్రినిడాడ్‌లో భారత స్పీకర్ కుర్చీకి చారిత్రక ప్రాధాన్యం గుర్తు చేసిన ప్రధాని మోదీ భావోద్వేగం

navyamedia
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. అక్కడి పార్లమెంట్‌కు హాజరైన మోదీ.. ఇరు దేశాల మధ్య అనుబంధం గురించి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

navyamedia
భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు 76వ జన్మదినం సందర్భంగా  ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భంగా, నాయుడు సేవ మరియు

ధర్మ చక్రవర్తి బిరుదుతో ప్రధాని మోదీ సత్కారం – ఆచార్య శ్రీ విద్యానంద్ జీ శతాబ్ది ఉత్సవాల్లో జాతీయ నివాళి

navyamedia
జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ‘ధర్మ చక్రవర్తి’ బిరుదును శనివారంనాడు ప్రదానం

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి, ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ: షర్మిల

navyamedia
రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తున్నా టీడీపీ, వైసీపీ, జనసేన,

యోగాంధ్ర విజయంపై సీఎం చంద్రబాబు, లోకేష్‌ను ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు

navyamedia
ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు (బుధవారం) జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో

యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ డిల్లీ ప్రయాణం

navyamedia
విశాఖ నుంచి డిల్లీ బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ – ప్రత్యేక విమానంలో డిల్లీ బయలుదేరిన ప్రధాని – యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఢిల్లీకి ప్రధాని మోడీ

యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది : నారా బ్రాహ్మణి

navyamedia
యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అర్ధాంగి నారా

ప్రధాని మోదీ ప్రశంసలు: నారా లోకేష్ విజన్, నిబద్ధతకు నిదర్శనం

navyamedia
“శభాష్ నారా లోకేష్!” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అభినందించడం, నేటి యోగా దినోత్సవ కార్యక్రమం విజయవంతం కావడంలో మంత్రి నారా లోకేష్ కృషికి లభించిన

నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మార్చారు: చంద్రబాబు

navyamedia
యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో శనివారం