telugu navyamedia

ద్రౌపది ముర్ము

నేడే భారత్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌

navyamedia
నేడే భారత్‌కు రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. పుతిన్‌ చివరిసారిగా 2021లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత

నేడు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

navyamedia
విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ఆమె

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి

ఈ నెల‌ 20న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలకు రానున్నారు

navyamedia
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 21న ఆమె స్వామివారి సేవలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె

రాజీనామా ముందు చేసిన వ్యాఖ్యలు వైరల్: ధన్‌ఖడ్ నిర్ణయం వెనుక ఏముంది?

navyamedia
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది

దక్షిణ కోస్తా రైల్వే జోన్ (విశాఖపట్నం రైల్వే జోన్) కు జనరల్ మేనేజర్‌గా నియమితులైన సందీప్ మాథుర్‌ను అభినందించిన ఎన్. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్

navyamedia
దక్షిణ కోస్తా రైల్వే జోన్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్