ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా
ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను
శ్రీ పద్మలయ ఎంటర్టైన్మెంట్ తో కలిసి శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్ర చీర. ఎంతో కాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న ఎర్రచీర
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మరియు ఛాంబర్ ఆవరణలో జరిగిన ఎన్నికలలో తన ప్రత్యర్థి అభ్యర్థి సి కళ్యాణ్పై
భారతదేశంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలలో ఒకటైన ఫాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్, కంపెనీ తన స్టూడియోను హైదరాబాద్ లో స్టార్ట్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్
సమంత ప్రధాన పాత్రను పోషించిన ‘శాకుంతలం’ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై చివరకు డిజాస్టర్ గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ వద్ద కాసులను కురిపిస్తుందనుకున్న ఈ చిత్రం