telugu navyamedia

దావోస్‌

ఫిక్కీ సమావేశంలో సీఎం చంద్రబాబు: పెట్టుబడులపై దావోస్ ప్రయాణం, ఆర్థిక విజన్‌పై కీలక వ్యాఖ్యలు

navyamedia
మొదట్లో బిజినెస్ పీపుల్‌తో రాజకీయ నాయకులు మాట్లాడే వారు కాదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తామంటే వెళ్లొదని.. అలా

సీఐఐ వార్షిక సమ్మేళనంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు

navyamedia
దావోస్‌లో ఏటా పారిశ్రామిక వేత్తల సదస్సు జరుగుతుంది దావోస్ వెళ్లవద్దని కొందరు సూచించారు దావోస్ సదస్సుకు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు వస్తారని చెప్పారు. ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్సకు మారాం: చంద్రబాబు

navyamedia
దావోస్ నుంచి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఉండవల్లి చేరుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్,

తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ లో చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్లకే పరిమితం కాకూడదు: కిషన్ రెడ్డి

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ కంపెనీలనే దావోస్ కు తీసుకెళ్లి అక్కడ ఎంవోయూలు చేసుకోవడం

దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సీఎం రేవంత్ హైదరాబాద్ కు చేరుకున్నారు

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ కు చేరుకున్నారు. నాలుగు రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సీఎం రేవంత్ తో తెలంగాణ రైసింగ్ బృందంహైదరాబాద్‌ కు

విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దావోస్ పర్యటన, ఈ రోజు రాత్రి కి ఢిల్లీ చేరుకోనున్నారు

navyamedia
ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

నేటితో ముగియనున్న సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన

navyamedia
ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు జ్యూరిచ్ నుంచి దుబాయ్ కు రేవంత్ బయల్దేరనున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు రేపు ఉదయం 8.25 గంటలకు చేరుకోనునున్నారు.

కాగ్నిజెంట్, సిస్కో, మార్స్క్ మరియు ఎల్‌జి కెమ్‌ కంపెనీల ఉన్నతాధికారుల ను కలిసిన చంద్రబాబు

navyamedia
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మంగళవారం వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. కాగ్నిజెంట్, సిస్కో,