తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది హాస్పిటల్స్లోనే అందుబాటులో ఉండాలి: మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్నందున ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ