telugu navyamedia

తుపాను హెచ్చరిక

మొంథా తుపాను తీవ్రత, కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ కేంద్రం

navyamedia
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు