మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
హెలికాప్టర్ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

