తిరుమలలో అవినీతిపై విచారణ జరపాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలుnavyamediaJuly 3, 2025 by navyamediaJuly 3, 20250149 గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడాయని Read more