దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సీఎం చంద్రబాబు
ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం రాష్ట్రాన్ని పూర్తిగా అన్లాక్ చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక

