వేసవిలో కరువు పీడిత ప్రాంతాల్లోని విద్యార్థులకు డ్రై రేషన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయిం
కరువు మండలాల్లోని విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు వేసవిలో డ్రై రేషన్ పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన 51 కరువు మండలాల్లో విద్యార్థులకు వేసవిలో

