మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన వారికి నిబంధనల మేరకే స్టేషన్ బెయిల్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన వారిలో ఎనిమిది మందికి నిబంధనల మేరకే స్టేషన్

