పెట్టుబడుల సాధన కోసం వెళ్లే అధికారిక పర్యటనలకు సైతం నారా లోకేష్ తన సొంత డబ్బునే వాడుతున్నారు: టీడీపీ
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 77 సార్లు ప్రత్యేక విమానంలో తిరుగుతూ, హైదరాబాదులో సేదతీరుతూ ఉన్నారని జగన్కు చెందిన పత్రికలో వేసినవి పచ్చి అబద్ధాలని

