76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్న ఏటికొప్పాక బొమ్మల శకటం కు కేంద్ర ప్రభుత్వ జ్యూరీ అవార్డు
న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ శకటం కు కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డుతో సత్కరించింది. రాష్ట్ర హస్తకళల విశిష్టతను

