పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం వద్ద ఓ గడ్డివాములో భద్రపరిచిన 180 ఎంఎల్ కెపాసిటీ గల నాలుగు పెట్రోల్ గ్లాస్ బాటిళ్లను పోలీసులు గుర్తించారు. బెల్లంకొండ
జూన్ 4న నంద్యాల జిల్లాలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నంద్యాల పట్టణ శివార్లలోని ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 6 అసెంబ్లీ
జూన్ 4న ఓట్ల లెక్కింపునకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున వైఎస్సార్సీపీ తన పోస్ట్ ఫలితాల ప్రణాళికలను వ్యూహరచన చేస్తోంది మరియు కౌంటింగ్ కేంద్రాల వద్ద
ఏపీలో ఫలితాల పై ఉత్కంఠ పెరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటనకు సిద్దం అవుతున్నాయి. జూన్
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ 1తో ముగియనుంది. దేశంలో ఈసారి ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ పూర్తయింది.
జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డి.కె.బాలాజీ జూన్ 4న కృష్ణా యూనివర్సిటీ వేదికగా ఓట్ల లెక్కింపునకు అధికారులు పూర్తి స్థాయిలో తాయారు కావాలని డి.కె. బాలాజీ
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ఏలూరు పోలీసులు