telugu navyamedia

జీఎస్టీ

కార్మికుల పని గంటల పెంపు బిల్లు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బొత్స సత్యనారాయణ

navyamedia
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో జీఎస్టీ 2.0 సంస్కరణలను స్వాగతిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది

navyamedia
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో తరం జీఎస్టీ (జీఎస్టీ 2.0) సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల తొలి రోజే

హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని ఏపీ ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది

navyamedia
చేనేత రంగానికి ఊతమిచ్చేలా, నేతన్నలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. చేనేత శాఖపై రాష్ట్ర సచివాలయంలో నిన్న సీఎం సమీక్ష నిర్వహించారు. చేనేత

లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంల పై జీఎస్టీని తొలగించండి: నిర్మలా సీతారామన్ కు నితిన్ గడ్కరీ లేఖ.

navyamedia
లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీ ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా  సీతారామన్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లేఖ

ఆదాయం పెంపుపై అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి

navyamedia
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ తదితర శాఖల అధికారులతో ముఖ్యమంత్రి గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. గత ఏడాది రాష్ట్రంలో వచ్చిన ఆదాయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన