జి.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
జి.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్

