జంట హత్యల కేసులో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్ గురజాల కోర్టు తిరస్కరించింది
పల్నాడు జిల్లా గుండ్లపాడులో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. ఆయన దాఖలు

