ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యుల తీరుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఫిబ్రవరి 20, 2026న జరిగిన
వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు
జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తల వీరంగం. జోగి రమేష్ నివాసానికి వెళ్లే మార్గంలో దారి పొడవునా బైక్ స్టంట్లు గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే మార్గంలో వైసీపీ
సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి గురించి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీ అవినీతి మూలాల నుంచి పుట్టిందని ఆయన
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అలాంటిది ఆ క్రెడిట్ తనదేనని జగన్ చెప్పుకోవడం అత్యంత హాస్యాస్పదంగా ఉందని విజయనగరం
రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రెవెన్యూ సమస్యలకు కారణం.. వైసీపీ పాలనే. వైసీపీ పాలన వల్లే స్వయంసహాయ బృందాల్లో అవినీతి, సర్వే నంబర్లు, రికార్డుల మార్పు వల్లే జగన్ ను
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ జగన్ విలన్లా మారారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సినిమాల్లో విలన్ మాదిరిగా త్వరలోనే జగన్ కథ కూడా ముగుస్తుంది. పాలకొల్లులో జరుగుతున్న
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేస్తుంటే, ప్రగతిని అడ్డుకునేలా మాట్లాడటం
విద్యార్థుల మాక్ అసెంబ్లీపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశంసలు కురిపించారు. చిన్న పిల్లలైనా చక్కగా అసెంబ్లీ నడిపారు అన్నారు. వాళ్లను చూసైనా మాజీ ముఖ్యమంత్రి,