telugu navyamedia

ఘటనా స్థల పరిశీలన

పాశమైలారం రసాయన పరిశ్రమ దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన: బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, సమగ్ర విచారణకు ఆదేశాలు

navyamedia
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం