ఉదయం 10 గంటలకు మహానాడు రెండో రోజు వేడుక ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్న
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం