స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్లా గ్రామాల్లో పని
ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పెద్దపల్లి ఎంపీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరియు ఆదిలాబాద్,