తిరుపతిలో క్లౌడ్ సెక్యూరిటీ సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో క్లౌడ్ సెక్యూరిటీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డేటా సురక్షితంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

