ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మూడు జిల్లాల ఏర్పాటుకు
ముఖ్యమంత్రి రేపు క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పుల వంటి కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ఇప్పటికే