పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఆ నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగుర్తుచేశారు. శుక్రవారం మీడియాతో
తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేయదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్నిసీఎం రేవంత్రెడ్డి గట్టిగా వినిపించాలని కోరారు.
రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2027 మార్చి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ మేరకు ఈరోజు (గురువారం)
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 6 గంటలకు
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్రావు సీరియస్ – గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారు? – ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ
మామునూర్ లో విమానాశ్రయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. వరంగల్లోని మామునూర్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం