telugu navyamedia

కేంద్ర ప్రభుత్వం

వైఎస్ షర్మిల కేంద్రాన్ని ప్రశ్నించిన సంచలన వ్యాఖ్యలు – విభజన హామీల అమలుపై ఆగ్రహం

navyamedia
విభజన హామీల్లో కేంద్రం ఎన్ని అమలు చేసింది? – బీజేపీ బిల్లులకు ఏపీ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు – మోదీ మెప్పు కోసం ఏపీ ప్రయోజనాలు తాకట్టు

ఉప్పాడ తీర రక్షణకు శాశ్వత పరిష్కారం త్వరలోనే – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సముద్ర తీర ప్రాంత కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మోదీ.. 60% పనులు పూర్తి: కేసీఆర్‌పై కిషన్ రెడ్డి విరుచుకుపాటు

navyamedia
ఆ నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగుర్తుచేశారు. శుక్రవారం మీడియాతో

తెలంగాణకు అన్యాయం చేయదు కేంద్రం: బీసీలకు రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోంది – బండి సంజయ్

navyamedia
తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేయదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్  ఉద్ఘాటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్నిసీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా వినిపించాలని కోరారు.

ఏపీ జనగణనకు శ్రీకారం: 2027 మార్చి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

navyamedia
రాష్ట్రంలో జనగణన  చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం  పచ్చజెండా ఊపింది. 2027 మార్చి 1 నుంచి ఏపీ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ మేరకు ఈరోజు (గురువారం)

నిజామాబాద్‌లో పసుపు బోర్డు స్థాపన: నాలుగు దశాబ్దాల కలను నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వం

navyamedia
దశాబ్దాల పోరాటం తర్వాత నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కల ఎట్టకేలకు సాకారం అయింది. నిజామాబాద్ పసుపు రైతులు దాదాపు 40 ఏళ్లుగా పసుపు బోర్డు కోసం

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించే అవకాశమిచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు

navyamedia
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం 6 గంటలకు

ఇరాన్ నుంచి భారతీయుల రాక: కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రవాసులు

navyamedia
ఇరాన్ నుంచి స్వదేశం చేరుకున్న భారతీయులు – అర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం – ఢిల్లీ ఎయిర్ పోర్టుకు 110 మంది భారతీయులు –

హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం: గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు, బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర నిధులు అన్యాయం

navyamedia
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‍రావు సీరియస్ – గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే సీఎం, మంత్రులు ఏం చేస్తున్నారు? – ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించ

మామునూర్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది

navyamedia
మామునూర్ లో విమానాశ్రయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. వరంగల్‌లోని మామునూర్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం