పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో కుబా క్రిస్టిన్ పై విజయం సాధించింది పివి సింధు
పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బ్యాడ్మింటన్ లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం