వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు
కేరళలోని కోజికోడ్లో జరిగిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్-2026లో వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రసంగించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పాడి పరిశ్రమ గ్రామీణ
రాష్ట్ర ఆక్వా కల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని ఏపీ వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.