telugu navyamedia

కాంగ్రెస్

నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామా: మంత్రి బండి సంజయ్ కుమార్

navyamedia
కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామానేనని ఆరోపించారు. నీళ్ల

నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు

navyamedia
ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు మరో ముగ్గురు కార్పొరేటర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ తప్పు చేయలేదు: మాజీ మంత్రి కేటీఆర్‌

navyamedia
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించారు. ఈ క్రమంలో తన ప్రాసిక్యూషన్‌కు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు

navyamedia
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి,

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మజ్లీస్ పార్టీకి వేసినట్టే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

navyamedia
ఎర్రగడ్డ డివిజన్ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో మార్పు తెచ్చే ఎన్నిక అని చెప్పుకొచ్చారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్,

బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదు: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

navyamedia
బీసీల పట్ల కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు. కాంగ్రెస్

కొలంబియాలోని ఈఐఏ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించింన బీజేపీ

navyamedia
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన కొలంబియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని బీజేపీ తీవ్రస్థాయిలో

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్

navyamedia
కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనుకోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు

కాళేశ్వరం కుంభకోణానికి కేసీఆర్ బాధ్యతవహించాలి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

navyamedia
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో

ఉపరాష్ట్రపతి పదవి ఖాళీపై రాజకీయ చర్చలు వేడెక్కించు: నితీశ్, శశిథరూర్, సిన్హాల పేర్లు వినిపిస్తుండగా…

navyamedia
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నయీంలా వ్యవహరిస్తున్న మైనంపల్లి – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపాటు

navyamedia
కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరో నయీం మాదిరి మైనంపల్లి వ్యవహరిస్తూ… బీఆర్ఎస్ కార్యకర్తలను

కేసీఆర్, హరీష్‌రావే తెలంగాణకు నీటి హక్కు కాలరాశారు: మహేష్ గౌడ్ తీవ్ర ఆరోపణలు

navyamedia
మాజీ మంత్రి హరీష్‌రావు‌కి  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు నీటి వాటాను కాలరాసిందే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి