11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ సమావేశాలు నుంచి బయటకు వెళ్లిపోయన వైసీపీ ఎమ్మెల్యేలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ‘ప్రతిపక్ష హోదా

