telugu navyamedia

ఎ. రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేసిన ఆయన, నీటి

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

navyamedia
ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా మంత్రులు, పూజారులు ముఖ్యమంత్రి

పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు

navyamedia
గోదావరిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల్లసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల

తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిర్దిష్టమైన

మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహానాయకునికి వినమ్ర నివాళులు అర్పించారు.

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి ప‌నుల‌పై ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వహించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
ఉస్మానియా యూనివ‌ర్సిటీ (OU)లో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల్లో విద్యార్థులు, బోధ‌న సిబ్బంది అభిప్రాయాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి  ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి ప‌నుల‌కు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి ఎ.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు ఖర్గేని ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ని మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 8–9 తేదీలలో భారత్ ఫ్యూచర్

నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించాము: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
గత పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైన నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టడమే కాకుండా వచ్చే రెండేళ్లలో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించినట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్

మేడారం అభివృద్ధి ప‌నుల‌పై పలువురు మంత్రులు, అధికారుల తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం

navyamedia
మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాల‌ని ఏ

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్

navyamedia
ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి గారిని సినీ నటుడు శుభలేఖ సుధాకర్  మర్యాద పూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15 న రవీంద్రభారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు స్వర్గీయ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్ష

navyamedia
డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు,