తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పొరుగు రాష్ట్రాలతో చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేసిన ఆయన, నీటి

