ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఎరువులు త్వరితగతిన అందించాలి అధికారులతో అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. త్వరితగతిన రైతులకు ఎరువులు అందించాలని సూచించారు. వ్యవసాయశాఖ, మార్క్ఫెడ్ అధికారులతో