ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను తెలంగాణ కేబినెట్ ఎంపిక చేసింది
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను తెలంగాణ కేబినెట్ ఎంపిక చేసింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ఎంపికపై కేబినెట్లో చర్చ జరగగా వీరి పేర్లకు మంత్రివర్గం