telugu navyamedia

ఎన్.చంద్రబాబు నాయుడు

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు

navyamedia
మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ, సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు. సీఎం

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల తో చంద్రబాబు నాయుడుసమీక్షా సమావేశం

navyamedia
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జరుగుతున్న తప్పుడు

అధిక పన్నులు, సుంకాలు విధించటం ద్వారా భారతదేశ వృద్ధిని ఆపలేరు: ఎన్ చంద్రబాబు నాయుడు

navyamedia
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అని చంద్రబాబు అన్నారు. “కొంతమంది ఇబ్బందులు కలిగించడం” ద్వారా దేశాన్ని ఆపలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్

నేడు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
నేడు శ్రీశైలంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, కృష్ణమ్మకు జలహారతి సమర్పించి, ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో

మ్యాన్ ఆఫ్ హోప్ అంటే చంద్రబాబు నాయుడు: బాబా రామ్‌దేవ్

navyamedia
సామాన్యులకు అందుబాటులో ఉండేలా కార్వాన్ పర్యాటకం ఉండాలని టూరిజం కాన్‌క్లేవ్ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని ఒక హోటల్‌లో జీఎఫ్ఎస్‌టీ టూరిజం

దక్షిణ కోస్తా రైల్వే జోన్ (విశాఖపట్నం రైల్వే జోన్) కు జనరల్ మేనేజర్‌గా నియమితులైన సందీప్ మాథుర్‌ను అభినందించిన ఎన్. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్

navyamedia
దక్షిణ కోస్తా రైల్వే జోన్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పర్యావరణ పరిరక్షణకు అంకితమైన కుమెర అంకారావు గారి నిబద్ధత ప్రశంసనీయం: పవన్ కల్యాణ్

navyamedia
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా

అమ‌రావ‌తిలో వ‌న‌మ‌హోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గోన్న సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

navyamedia
ప్ర‌కృతి అంటే ఏ ఒక్క‌రి సొత్తు కాదని ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉందంటూ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ

తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయడం తెలుగుదేశం పార్టీ పవిత్ర కర్తవ్యము: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహానాడు పండుగ సందర్భంగా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం

నేడు ఢిల్లీ లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు, రేవంత్

navyamedia
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు (శనివారం) ప్రగతి మైదానం భారత్ మండపంలో జరిగే

జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

navyamedia
జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

navyamedia
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన