నేడు పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల

