telugu navyamedia

ఎన్.చంద్రబాబు నాయుడు

డయేరియా, కల్తీ పాల ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

navyamedia
శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో సీఎం మాట్లాడారు. శ్రీకాకుళం,

నేడు విశాఖపట్నం లో అత్యంత వైభవంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 కార్యక్రమాలు నిర్వహించారు.

navyamedia
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – 2026 లో భాగంగా ఫిబ్రవరి 18న అత్యంత వైభవంగా ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు.   భారత

వైసీపీ చేసే కుట్రలపై మూడు పార్టీల సభ్యులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్

navyamedia
వైసీపీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి

ఈరోజు సాయంత్రం ఢిల్లీకి పర్యటనకు వెళ్ళనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు ఉదయం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా

తిరుమల ‘లడ్డూ కల్తీ’ ఉద్దేశపూర్వక చర్య దేవుడిపై చేసిన గొప్ప పాపము: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
సీఎం చంద్రబాబు నాయుడు ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ పై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ

క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం: తెలుగు గడ్డపై నవ శకారంభం

navyamedia
నిత్య విద్యార్థి, సాంకేతిక కాలజ్ఞాని సంకల్పం.. తెలుగు జాతి గర్వించదగ్గ చారిత్రక ఘట్టం! చరిత్ర గమనాన్ని మార్చే క్షణాలు చాలా అరుదుగా వస్తాయి. నిన్న మన కళ్ల

కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందిం చిన సీఎం చంద్రబాబు

navyamedia
కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం, కలుగట్లలో మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. అంతకముందు

నేడు కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. శనివారం ఆయన బెగ్గిపల్లె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెడుతున్నారు: బీఆర్ఎస్ నేత హరీశ్ రావు

navyamedia
తెలంగాణ జలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రకు దోచిపెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈ ప్రాంతంవాడే తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు 129వ జయంతి

శ్రీవారి భక్తులు సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి అభినందనలు. డిసెంబర్ 30 తేదీ నుంచి జనవరి 8వ తేదీ

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పోలవరం