telugu navyamedia

ఎన్.చంద్రబాబు నాయుడు

శ్రీవారి భక్తులు సంతృప్తి చెందేలా వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి అభినందనలు. డిసెంబర్ 30 తేదీ నుంచి జనవరి 8వ తేదీ

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ సర్కార్ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం చిల్లర రాజకీయాలతో సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పోలవరం

నేడు పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల

అమరావతిలో యువ విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ ప్రశంసనీయం: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ఈరోజు రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక స్మారక కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువ విద్యార్థులు అమరావతిలోని ఏపీ సచివాలయంలో జరిగిన మాక్ అసెంబ్లీలో విధాన రూపకర్తల బూట్లలోకి

ఆంధ్రప్రదేశ్ లో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం

navyamedia
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మూడు జిల్లాల ఏర్పాటుకు

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై చర్యలు తప్పవు: చంద్రబాబు నాయుడు

navyamedia
తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణే టీడీపీకి బలం అని

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తాను: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు

navyamedia
ప్రస్తుత దశాబ్దం ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఆయన

తిరుమల ఆలయం జనసమూహ నిర్వహణ మరియు భద్రత కోసం AI- ఆధారిత కమాండ్ సెంటర్‌ను ప్రారంభించింది

navyamedia
ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలంగా పరిగణించబడే తిరుమల ఆలయంలో AI-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు.

కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారులు సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపట్టిన పవన్ కల్యాణ్

navyamedia
కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమై తమ

వ్యవసాయ రంగంపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగనుంది: ముఖ్యమంత్రి చంద్రాబాబు

navyamedia
నేడు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రాబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లులను మంత్రులు డోలా శ్రీ బాల

కొత్తగా కలెక్టర్లుగా నియమితులైన అధికారులో సీఎం చంద్రాబాబు సమావేశం

navyamedia
రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్తగా కలెక్టర్లుగా నియమితులైన అధికారులో సీఎం చంద్రాబాబు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు సామాన్యుడిగా ఉన్నట్లే కలెక్టర్లు కూడా ప్రజలతో సామాన్యులు గా

కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు, సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డను తాకాయి.