telugu navyamedia

ఎన్.చంద్రబాబు నాయుడు

తిరుమల ఆలయం జనసమూహ నిర్వహణ మరియు భద్రత కోసం AI- ఆధారిత కమాండ్ సెంటర్‌ను ప్రారంభించింది

navyamedia
ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే యాత్రా స్థలంగా పరిగణించబడే తిరుమల ఆలయంలో AI-ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు.

కాకినాడ జిల్లా ఉప్పాడ మత్స్యకారులు సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపట్టిన పవన్ కల్యాణ్

navyamedia
కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టిన ఆందోళనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫార్మా కంపెనీల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమై తమ

వ్యవసాయ రంగంపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగనుంది: ముఖ్యమంత్రి చంద్రాబాబు

navyamedia
నేడు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రాబాబు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లులను మంత్రులు డోలా శ్రీ బాల

కొత్తగా కలెక్టర్లుగా నియమితులైన అధికారులో సీఎం చంద్రాబాబు సమావేశం

navyamedia
రాష్ట్రంలో 12 జిల్లాలకు కొత్తగా కలెక్టర్లుగా నియమితులైన అధికారులో సీఎం చంద్రాబాబు సమావేశం అయ్యారు. సీఎం చంద్రబాబు సామాన్యుడిగా ఉన్నట్లే కలెక్టర్లు కూడా ప్రజలతో సామాన్యులు గా

కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు, సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డను తాకాయి.

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు

navyamedia
మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ, సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు. సీఎం

తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల తో చంద్రబాబు నాయుడుసమీక్షా సమావేశం

navyamedia
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జరుగుతున్న తప్పుడు

అధిక పన్నులు, సుంకాలు విధించటం ద్వారా భారతదేశ వృద్ధిని ఆపలేరు: ఎన్ చంద్రబాబు నాయుడు

navyamedia
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అని చంద్రబాబు అన్నారు. “కొంతమంది ఇబ్బందులు కలిగించడం” ద్వారా దేశాన్ని ఆపలేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్

నేడు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
నేడు శ్రీశైలంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు, కృష్ణమ్మకు జలహారతి సమర్పించి, ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో

మ్యాన్ ఆఫ్ హోప్ అంటే చంద్రబాబు నాయుడు: బాబా రామ్‌దేవ్

navyamedia
సామాన్యులకు అందుబాటులో ఉండేలా కార్వాన్ పర్యాటకం ఉండాలని టూరిజం కాన్‌క్లేవ్ నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలోని ఒక హోటల్‌లో జీఎఫ్ఎస్‌టీ టూరిజం

దక్షిణ కోస్తా రైల్వే జోన్ (విశాఖపట్నం రైల్వే జోన్) కు జనరల్ మేనేజర్‌గా నియమితులైన సందీప్ మాథుర్‌ను అభినందించిన ఎన్. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్

navyamedia
దక్షిణ కోస్తా రైల్వే జోన్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పర్యావరణ పరిరక్షణకు అంకితమైన కుమెర అంకారావు గారి నిబద్ధత ప్రశంసనీయం: పవన్ కల్యాణ్

navyamedia
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అమరావతి ప్రాంతంలోని అనంతవరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా