telugu navyamedia

ఎన్ చంద్రబాబునాయుడు

కృష్ణా జిల్లాలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన

navyamedia
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. మొంథా తుపాను ప్రభావంతో

కౌలు రైతులకు పరిహారం అందిస్తాం: సీఎం చంద్రబాబు

navyamedia
మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇది పెనువిపత్తు రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముందుజాగ్రత్తలు

మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్న సీఎం చంద్రబాబు

navyamedia
హెలికాప్టర్ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాల్లో ఆయన హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల పునర్విభజన పై క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

navyamedia
ముఖ్యమంత్రి రేపు క్యాబినెట్ సబ్ కమిటీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పుల వంటి కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ఇప్పటికే

సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యట విజయవంతం

navyamedia
ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల యూఏఈ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో యూఏఈ ప్రభుత్వ మంత్రులు, ప్రముఖ

నేటి నుండి దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

navyamedia
విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించేందుకు ఆయన మంగళవారం నుంచి దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరించి,

కడప అమీన్ పీర్ దర్గాలో ఉర్సు మహోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన దర్గా పీఠాధిపతి

navyamedia
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కడప అమీన్ పీర్ దర్గాలో జరగనున్న వార్షిక ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్

ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ కుల సంఘాలు భేటీ

navyamedia
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ కుల సంఘాలు భేటీ అయ్యాయి. డాక్టర్ ఎన్. మారేష్ నేతృత్వంలో బీసీ కుల సంఘాల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో దేశం తలెత్తుకునేలా చేశారు: పవన్ కల్యాణ్

navyamedia
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విధమైన ఫలితాలూ ఆశించకుండా దేశం కోసం పనిచేసే ఒక కర్మయోగి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. దేశ

కర్నూలు విమానాశ్రయంలో ప్రధానికి సాదరంగా స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

navyamedia
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఈరోజు ఉదయం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక వాయుసేన విమానంలో కర్నూలు విమానాశ్రయానికి 9:55 గంటలకు చేరుకున్నారు. విమానాశ్రయంలో

అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్ ఎంఓయుపై నేడు ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు

navyamedia
విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి నేడు ఢిల్లీలో ఎంఓయుపై సంతకాలు

తెలంగాణ టీడీపీ పార్టీ కీలక నేతలతో జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

navyamedia
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ వ్యవహారాలపై ఫోకస్ చేశారు. తెలంగాణలో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కీలక నేతలతో